కేంద్రానికి సీతారాం ఏచూరి సూచ‌న‌లు
క‌రోనా నియంత్ర‌ణ‌కు కేంద్రం స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగ‌డం లేద‌ని సీపీఎం  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. వైర‌స్ కట్టడికి ప్రధాని మోదీ ఇప్పటికీ సరైన రోడ్‌మ్యాప్‌ వేయలేకపోతున్నారని విమ‌ర్శించారు. దేశంలోని పేద ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కేంద్రం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న…
ఈ ఆరు నియ‌మాలు త‌ప్ప‌క పాటించాలి : మ‌హేష్ బాబు
క‌రోనాని త‌ర‌మి కొట్టేందుకు ప్ర‌భుత్వంతో పాటు సినీ సెల‌బ్రిటీలు కూడా న‌డుంక‌ట్టిన విష‌యం తెలిసిందే. సామాజిక మాధ్య‌మాల ద్వారా త‌ర‌చు జాగ్ర‌త్త‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఉగాది శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ..  ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో ప్ర‌తి ఒక్క‌రు ఈ ఆర…
ఊర్లకు వెళ్లడానికి అనుమతివ్వండి..
అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న యువతీ, యువకులను హాస్టల్‌ నుంచి వెళ్లి పోవాలని ఆయా హాస్టల్స్ నిర్వాహకులు ఆదేశాలు జారీచేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజారవాణా పూర్తిగా బంద్‌ అయ్యిందనీ.. తాము హాస్టల్లోనే ఉంటామని చెప్పినా.. నిర్వాహకులు, యువత బాధను పట్టించుకోవడం లేదు.…
ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే
సికింద్రాబాద్‌ నుంచి కాకినాడతోపాటు తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ మధ్య 28వ తేదీ రాత్రి 8 గంటలకు బయలుదేరి కాకినాడకు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా ఇదే రైలు మార్చి1న కాకినాడ నుంచి రాత్రి 8.50 నిమిషాలక…
టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇండియా, న్యూజిలాండ్‌ తలపడనున్న నేటి మ్యాచ్‌లో కివీస్‌ మహిళల జట్టు.. టాస్‌ గెలిచి, బౌలింగ్‌ ఎంచుకుంది. భారత మహిళల జట్టు లీగ్‌ దశలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య, డిపెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, 18 పరుగు…
గాంధీజీ మార్గం సదా ఆచరణీయం : సీఎం కేసీఆర్‌
జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతి సందర్భంగా గాంధీజీని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గాంధీజీ మార్గం సదా ఆచరణీయం అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించొచ్చు అని గాంధీజీ నిరూపించారు. గాంధీజీ సం…